1. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఈ కౌన్సెలింగ్ ఉంటుంది.
2. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పది కేంద్రాలకు సంబంధించిన ప్రవేశాలు హైదరాబాద్లోనే నిర్వహిస్తారని పేర్కొన్నారు.
3. విశ్వవిద్యాలయం నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ర్యాంకు సాధించిన అభ్యర్థులే ప్రవేశానికి అర్హులు.
4. అభ్యర్థులు తగిన ధ్రువపత్రాలు, రుసుము తీసుకొని హాజరు కావాలి.
5. 14 తేదీన ................
a. ఉదయం 9 గంటలకు భౌతికశాస్త్రం,
b. మధ్యాహ్నం 12 గంటలకు బయలాజికల్ సైన్స్,
15 తేదీన ................
a. ఉదయం 9 గంటలకు గణితం,
16 తేదీన ................
b. ఉదయం 9 గంటలకు సాంఘికశాస్త్రం కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇతర వివరాలకు వెబ్సైట్లో సంప్రదించాలని సూచించారు.
0 Comments
Please add your comment here