జవహర్ నవోదయలో 2019-20 విద్యా సంవత్సరంలో ఉచితంగా 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సిబిఎస్ఈ విద్యనభ్యసించేందుకు ప్రవేశ పరీక్షల ప్రకటన వెలువడింది.
అర్హత: ప్రస్తుత విద్యాసంవత్సరమైన 2018-19 సంవత్సరంలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 8వ తరగతి విద్యనభ్యసిస్తుండాలి.
వయస్సు: 1-5-2009 నుంచి 30-4-2013 మధ్య జన్మించి ఉండాలి.
ప్రారంభతేది: అక్టోబరు 15వ తేదీ నుండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
చివరి తేదీ: నవంబరు 30, 2018 వరకు
పరీక్ష తేది: 02-02-2019
వెబ్ సైట్: ప్రవేశ పరీక్ష వివరాలు, దరఖాస్తు ఫారాలను www.navodaya.gov.in ద్వారా పొందవచ్చు.
అప్లై: ఆన్లైన్లో అప్లైచేయాలి.
నవోదయ వెబ్ సైట్: navodaya.gov.in
వెబ్ సైట్: NVS Admissions in 9th Class
#నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2019, #నవోదయ ప్రవేశ పరీక్ష 2019, #జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష 2019
0 Comments
Please add your comment here